శుక్రవారం మధ్యాహ్నం జిల్లా నిజామాబాద్ సిటీలో జర్నలిస్టులు, అంబేడ్కరైట్ నాయకులు చేతిలో పుస్తకాలు చేబుని విద్య దినోత్సవం నిమిత్తంగా సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందులో డా.అంబేడ్కర్ యువజన సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు జె.జె మాల, దళిత సంక్షేమ సంఘం మోర్తాడ్ మండలం అధ్యక్షులు మల్లూరి రాజారాం, గాలి ప్రమోద్ (తిమ్మాపుర్), జర్నలిస్ట్ తలారి ముకేష్, మహేంద్ర బొప్లే, అబ్బా రంజిత్, పలిగిరి రవీందర్, జర్నలిస్ట్ లైన అంగుళి మాలజీ, మామిడి రాజు, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.
--- మూలనివాసి మాల జీ
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment
Regards

.png)