వికలాంగుడైన దళిత రైతు భూమి కబ్జా – SC/ST అట్రాసిటీ కేసు నమోదు
కోరుట్ల, నవంబర్ 10  2025 : జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం, పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని రామారావుపల్లె గ్రామానికి చెందిన దళిత రైతు, శారీరకంగా వికలాంగుడైన బద్ది హేమంత్ కుమార్ భూమిని గ్రామంలోని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్న ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే — బ…
Image
తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 7న "విద్యార్థి దినోత్సవం" గా ప్రకటించాలి - బద్ది గోపాల్
నిజామాబాద్ 07.11.2025 :  బాల భీంరావు పాఠశాల ప్రవేశ దినాన్ని "విద్యార్థి దినోత్సవం"గా నవంబర్ 7న జరుపుకుంటారు. 1900 సంవత్సరంలో ఈ రోజుననే బాబాసాహెబ్ అంబేడ్కర్ మహారాష్ట్ర సాతారా జిల్లాలోని ప్రతాప్ సింగ్ పాఠశాలకు ప్రవేశించిన తోలిరోజు. ఈ రోజు నుంచే తాను విద్య అభ్యసం ప్రారంభించారు. ఈ ఐతిహాసిక …
Image
పోలీస్ కమిషనర్ కు బుద్ధుడు అంబేడ్కర్ల పుస్తకాల భేటీ
నిజామాబాద్ 07.11.2025 : శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గారిని సి.పి హెడ్ క్వార్టర్స్ కార్యాలయానికి వెళ్ళి బుద్ధుడు అంబేడ్కర్ల పుస్తకాలు ఇచ్చి గౌరవించారు. సాయి చైతన్య విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహారిస్తారని, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారి…
Image
ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన భీమ్ సైనికులు !
సంభాజీనాగర్ 24.10.2025 : భారత దేశ చరిత్రలో ఓ చారిత్రాత్మక సంఘటన జరిగింది. ఇటీవల వంచిత్ బహుజన్ అఘాడి (విబిఏ) ఆధ్వర్యంలో మహారాష్ట్ర సంభాజీనాగర్ (ఔరంగాబాద్‌) సిటీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.  ఈ నిరసనకు యావత్ బహుజన ప్రజల స్పందన ఘనంగా లభించింది. స్వతంత్ర భారతదేశ…
Image
దీపావళి పండుగ బుద్ధుడి నుంచే ప్రారంభం
ఆర్మూర్ 21.10.2025 : ఆర్మూర్ సిటీలో గత 5ఏళ్ల నుంచి "బౌద్ధ దీపావళి" మంగళవారం సాయంత్రం హోసింగ్ బోర్డు పార్క్ లో పలు బీసీ ఎస్సి ఎస్టీ సంఘాలచే జరగడం విశేషం. బి.ఎస్.ఐ సంస్థకి చెందిన చిన్నారి తార పవార్ త్రిశరణం పంచశీల పఠనంతో ప్రారంభమైంది. దళిత ఐక్య సంఘటన ప్రముఖులు డాక్టర్ జి.జి రాం (న్యాయవాద…
Image
....... 🪔 బౌద్ధ దీపావళి 🪔......
ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారం పలు బీసీ ఎస్సి ఎస్టీ సంఘాలచే బౌద్ధ దీపావళి ఉత్సవం కలదు. తేది: 21-10-2025 మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు స్థలం : బుద్ధ పార్క్, హోసింగ్ బోర్డ్,              ఆర్మూర్ సిటీ. 🙏🏼 ....అందరికి ఆహ్వానం ....🙏🏼 బీసీ బహుజన సభ బుద్ధిస్ట్ సొసైటీ అఫ్ ఇండియా దళిత సంక్షేమ సంఘం డా. అంబ…
Image
క్రిమినల్ చట్టాన్ని విస్మరించకూడదు; కోర్టు ఆదేశాల తో SC/ST అట్రాసిటీ FIR నమోదు
కోరుట్ల, అక్టోబర్ 19: జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం, పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల రామారావు పల్లె గ్రామంలో అక్రమంగా ఆక్రమించబడిన దళిత రైతు వ్యవసాయ భూమినీ అక్టోబర్ 19 ఆదివారం రోజున డీఎస్పీ అడ్డూరి రాములు పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.  వివరాలకు వెళ్లగా – గత కొన్ని సంవత్సరాలుగా ముంబ…
Image
తెలంగాణలోని మన బీసీ యువత Gen -Z వలె రోడ్లన్నీ జామ్
బీసీ రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు, రాజకీయ వరం కాదు ! డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి వర్గానికి సమాన హక్కులు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. బీసీ వర్గాలు కూడా ఈ దేశ నిర్మాణంలో అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించాయి. అయితే రాజకీయంగా ఆర్థికంగా విద్యలో వెనుకబడిన బీసీ వర్గాల…
Image
బంద్ విజయవంతం చేసిన యోధులకు ధిల్ సే సెల్యూట్ : బాలె అజయ్
కోరుట్ల, అక్టోబర్ 18: రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం నిర్వహించిన తెలంగాణ బంద్ కోరుట్ల పట్టణంలో ఘనంగా, విజయవంతంగా జరిగింది. బీసీ కులాల హక్కుల సాధనకై ప్రజలంతా ఏకతాటిపైకి రావడం గర్వించదగిన విషయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరుట్ల పట్టణ అధ్యక్షులు బాలె అజయ్ పేర్కొన్నారు. బంద్ విజయవంతం కావడం…
Image
జిల్లా అధ్యక్షుడు పదవికి జువ్వాడి దరఖాస్తు
కోరుట్ల, అక్టోబర్ 17 : తెలంగాణలో కాంగ్రెస్ జిల్లా కమిటీల కొత్త అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తూ, శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీ…
Image
సీ.జె.ఐ. దాడి : నిందితుడిని కఠినంగా శిక్షించాలి - ఎమ్మార్పీఎస్
కోరుట్ల, అక్టోబర్ 17 : జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీ.జె.ఐ.) బీ. ఆర్. గవాయి‌పై అడ్వకేట్ రాకేష్ కిషోర్ బూటు విసిరి దాడిచేయడం తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఇది న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ స్ఫూర్త…
Image
బీసీ రిజర్వేషన్ రాష్ట్ర బంద్ కు సంఘీభావం తెలిపిన సిక్లీగర్
ఈ నెల 18న శనివారం రోజున బీసీ సంఘాలు, బీసి సమాజం తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు సిక్లీగర్ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్ష సాధకులు సర్దార్ బహదూర్ సింగ్ సిక్లీగర్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  ఈ బంద్ కు బిజేపి  తప్ప అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించడం తోనే బీసీ ల…
Image
తెలంగాణ బంద్ కు ముస్లిం మాల మాదిగ యోధుల మద్దతు
అక్టోబర్  18 న   తెలంగాణ   బీసీ   జేఏసీ   తలపెట్టిన  " బంద్   ఫర్   జస్టిస్ "  న్యాయ   బద్ధమైన   ఉద్యమానికి   తెలంగాణ   ముస్లిం     మాల  మాదిగ   యోధుల   సంఘాల   సంపూర్ణ   మద్దతు   అంటూ   గురువారం   పత్రిక   ప్రకటన   విడుదల   చేశారు .  42 శాతం   రిజర్వేషన్లు   అమలు   కావల్సిందే .  అయితే …
Image